Monday, May 18, 2020

మోదీ కలిగించిన మోక్షం.!గడ్డం ఇంట్లో చేసుకోవాలి.. కటింగ్ మాత్రమే సెలూన్ లో..!లాక్‌డౌన్ 4.0

ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడిలో అనుసరిస్తున్న క్రియలు, ప్రక్రియల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న లాక్‌డౌన్ ఆంక్షలు క్రమంగా స్వరూపాన్ని మార్చుకుంటున్నాయి. స్ధంభించిన జనజీవనానికి నెమ్మది నెమ్మదిగా వెసులుబాటులు కల్పిస్తూ లాక్‌డౌన్ 4 ఆంక్షలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐతే ఈ నెల చివరివరకూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZcUWyA

Related Posts:

0 comments:

Post a Comment