హైదరాబాద్: నగరానికి ఏం చేశారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్, బీజేపీలు హైదరాబాద్ వరద, బుదరలా కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీలో చేరుతుండటంపై ఆయన మండిపడ్డారు. బీజేపీ నాయకత్వం లోపం వల్లే నేతలను తయారుచేసుకోలేక కాంగ్రెస్ నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ కమల దళంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IZJalr
‘బండి’కి తెలీకుండానే పవన్ వద్దకు వారిద్దరూ వెళ్లారా? రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి జవదేకర్పై ఫైర్
Related Posts:
ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతిముంబై : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృ… Read More
హవాలా ద్వారా నగదు పంపిణీ : బీజేపీపై దీదీ సంచలన ఆరోపణలుకోల్ కతా : బీజేపీ నేతలపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్లకు పంచేందుకు హవాలా మార్గంలో బీజేపీ పంపణీ చేస్తోందన్నారు. కానీ దర్యాప… Read More
ఆర్మీ మోదీకి చెందినది కాదు, దేశం హక్కు : అమరిందర్ సింగ్సంగ్రూర్ : ప్రధాని మోదీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్. భారత ఆర్మీ చేపట్టిన విజయాలను తన ఖాతాలో వేసుకునేందుకు మోదీ ప్రయత్ని… Read More
ఒక్కో సెక్షన్లో 88 మంది విద్యార్థులట. గీత దాటితే వేటేనట : ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రిలీజ్హైదరాబాద్ : ఇంటర్ రీ వాల్యుయేషన్ ముగియనే లేదు .. రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఇంటర్ బోర్డు 2019-20 సంవత్సర ప్రవేశాల కోసం షెడ్యూల్ వి… Read More
పల్లెల్లో వెల్లివిరిసిన చైతన్యం : రెండోవిడతలోనూ భారీ పోలింగ్హైదరాబాద్ : తెలంగాణలో రెండోవిడత స్థానిక సంస్థల్లో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మొత్తం 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాల్లో 77.63 శాతం పోలింగ్ నమో… Read More
0 comments:
Post a Comment