Wednesday, April 1, 2020

కరోనా వైరస్ : యుద్దప్రాతిపదికన వాళ్లను గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొని తమ స్వస్థలాలకు వెళ్లిన దాదాపు 1000-2000 మంది ద్వారా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కేబినెట్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు పలు కీలక ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aAt1LU

Related Posts:

0 comments:

Post a Comment