జాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండేను ఆమె భర్తను అలిఘర్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పల్లో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను కాల్చడంతో ఐదుగురిని పోలీసులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DczAVp
గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టు
Related Posts:
సచిన్ సత్తా తెలుసా ? బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది, బీజేపీ బంపర్ ఆఫర్, సచిన్ స్వీట్ 16, సీఎం !జైపూర్/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు … Read More
శభాష్ శ్రీరాం: పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలుపెద్దపల్లి వైద్యుడు డాక్టర్ శ్రీరాంను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కరోనా వైరస్తో చనిపోయిన మృతుడి భౌతికకాయం తరలించి మిగతా వారికి ఆదర్శంగా… Read More
సుప్రీం తీర్పును అలా వాడేసుకుంటున్న చంద్రబాబు- డర్టీ పాలిటిక్స్ వద్దంటూ ట్వీట్...ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చేందుకు ఏ ఒక్క అవకాశం దక్కినా వదులుకునే పరిస్ధితి కనిపించడం లేదు. రోజువారీ విమర్శలతో పాటు కోర్టు తీర్పుల… Read More
సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే … Read More
lockdown: బీహర్లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా … Read More
0 comments:
Post a Comment