జాతిపిత మహాత్మాగాంధీని ఎలాగైతే నాథూరాంగాడ్సే హత్య చేశాడో... నాటి ఘటనను తిరిగి గుర్తు చేసి అదేపద్ధతిలో మహాత్ముడి ఫోటోను గన్తో కాల్చిన అఖిలభారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకున్ పాండేను ఆమె భర్తను అలిఘర్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పల్లో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అంతకుముందు మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను కాల్చడంతో ఐదుగురిని పోలీసులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DczAVp
గాంధీని మళ్లీ చంపిన పూజాపాండే అరెస్టు
Related Posts:
అమిత్ షా పర్యటనలతో వేడెక్కుతున్న ఏపి రాజకీయం.! టీడిపి-బీజేపిల మధ్య మాటల యుద్ధం.!!అమరావతి/ హైదరాబాద్ : బీజేపి జాతీయ అద్యక్షుడు అమీత్ అమీత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడల్లా రాజకీయాలు వెడెక్కుతున్నాయి. భారత ప్రధానిపై విశ్వాసం … Read More
సీఎల్పీ కార్యాయంలో కేటీఆర్ .. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మద్దతు కోసం ..(వీడియో)హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయన విజయం కోసం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర… Read More
త్వరలో తెలంగాణలో మహిళా మంత్రులు ?హైదరాబాద్ : ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గంలో మహిళలకు అవకాశం లభించనుంది. బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈసారైనా మహిళలక… Read More
బెంగళూరు ఎయిర్ షో పార్కింగ్ లో అగ్నిప్రమాదం .. పదుల సంఖ్యలో కాలిబూడిదైన కార్లు ( వీడియో)బెంగళూరు : బెంగళూరులో ఎయిర్ ఫోర్స్ మహిళల స్కై డైవింగ్ జరుగుతోన్న చోట అగ్నిప్రమాదం జరిగింది. కారు పార్కింగ్ వద్ద మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న వాహనాలు క… Read More
షికాగోలో పాకిస్తాన్,చైనా దౌత్యకార్యాలయాల బయట శాంతియుత ర్యాలీ నిర్వహించిన ఇండో అమెరికన్లుఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదులకు చైనా మద్దతును ఉపసంహరించుకోవాలంటూ షికాగోలోని చైనా దౌత్యకార్యాలయం ఎదుట ఇండో అమెరికన్లు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవ… Read More
0 comments:
Post a Comment