Wednesday, February 6, 2019

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం

ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ చేస్తూ.. ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన చిక్కులు సృష్టించి తప్పించుకోవాలనుకున్న హంతకుల మైండ్ గేమ్ కు చెక్ పడింది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. హత్య హైదరాబాద్ లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GdK3nw

0 comments:

Post a Comment