ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ చేస్తూ.. ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన చిక్కులు సృష్టించి తప్పించుకోవాలనుకున్న హంతకుల మైండ్ గేమ్ కు చెక్ పడింది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. హత్య హైదరాబాద్ లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GdK3nw
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం
Related Posts:
ప్రజాస్వామ్యానికి పండుగరోజు: నాటి ఫలితాలు పునరావృతం కావాలి: మోడీన్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫిక… Read More
ప్రజాస్వామ్యానికి పండుగరోజు.. 2014 నాటి ఫలితాలు పునరావృతం కావాలి:న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించబోతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫిక… Read More
2014లో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ సత్తా చాటుతుందా?న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు.… Read More
జగన్, కేసీఆర్ కోరుకున్నదే జరిగిందా ? తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు దానికి సంకేతమా ?హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల రణస్థలం ప్రక్రియ ప్రారంభమైంది. సీట్లు, నామినేషన్లు, బుజ్జగింపుల… Read More
డేటా చోరీపై ఫిర్యాదులు: అధ్యయనం చేస్తాం: నివేదిక అందిన తరువాతే..న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న డేటా చోరీ ఉదంతంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామని అన్నారు. … Read More
0 comments:
Post a Comment