ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెచ్చిన విపత్తును ఓవైపు, అందులో నుంచి పుట్టుకొస్తున్న కన్నీటి గాధలను నిత్యం చూస్తూనే, చదువుతూనే ఉన్నాం. కానీ తాజాగా ఏపీలోని విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న ఎస్సై విధి నిర్వహణలో చూపిన నిబద్ధత ఇప్పడు పోలీసు శాఖలోనే కాదు సాధారణ ప్రజల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. విధి నిర్వహణలో అతను చూపిన నిబద్ధతకు ప్రజలు సైతం సలాం కొడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dKSWT1
కరోనా కన్నీటి గాథ : తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధుల్లో విజయవాడ ఎస్సై..
Related Posts:
నితీశే సీఎం: ఏకగ్రీవంగా ఎంచుకున్న బీహార్ ఎన్డీఏ ఎమ్మెల్యేలు -బీజేపీ బడా నేతల గైర్హాజరుబీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఎంపికయ్యారు. ఆదివారం పాట్నాలో జరిగిన ఎన్డీఏ లెజిస్లేటివ్ సమావేశంలో.. నాలుగు పార్టీల ఎమ్మెల్యేల… Read More
హైదరాబాద్: పంచతత్వ పార్కు ఓపెన్ -ఆక్యూప్రెజర్ ట్రాక్ -ప్రత్యేకతలివే -మంత్రి కేటీఆర్ సందడిరెండేళ్ల కిందటి ‘మోదీ ఫిట్ నెస్' వీడియో గుర్తుందా? ప్రధాని అధికారిక నివాసంలో.. ఓ చెట్టు చుట్టూరా.. ఇసుక, గుళకరాళ్లు, చెక్కపొట్టు తదితరాలతో రూపొందిన ట్… Read More
విశాఖ టీడీపీ నేతలకు వరుస షాక్: నిన్న గంటా..నేడు హర్ష: శ్రీకన్య ఫ్యుషన్ ఫుడ్స్.. సీజ్విశాఖపట్నం: స్థానిక తెలుగుదేశం నాయకులకు వరుస షాక్లను ఇస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధీన… Read More
కరోనాకు మరో లెజెండ్ బలి -సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు -ప్రమాదమని తెలిసినా సినిమాపై ప్రేమతో షూటింగ్ చేసి..కరోనా మహమ్మారి మరో ఐకానిక్ లెజెండ్ ను బలితీసుకుంది. ప్రముఖ బెంగాలీ నడుటు, దాదాసాహెబ్ ఫాల్కీ అవార్డు గ్రహిత సౌమిత్ర ఛటర్జీ ఇకలేరు. సినిమా షూటింగ్ సమయంల… Read More
IPL 2021 తొమ్మిదో జట్టు రేసులో బిగ్షాట్స్: 60 నుంచి 74 మ్యాచ్లు: అయిదు నెలల్లో మెగా టోర్నీముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మరో కొత్త జట్టు రావడం దాదాపు ఖరారైంది. ఈ వారమే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు (… Read More
0 comments:
Post a Comment