Wednesday, April 1, 2020

కరోనా కన్నీటి గాథ : తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా విధుల్లో విజయవాడ ఎస్సై..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తెచ్చిన విపత్తును ఓవైపు, అందులో నుంచి పుట్టుకొస్తున్న కన్నీటి గాధలను నిత్యం చూస్తూనే, చదువుతూనే ఉన్నాం. కానీ తాజాగా ఏపీలోని విజయవాడలో కరోనా విధుల్లో ఉన్న ఎస్సై విధి నిర్వహణలో చూపిన నిబద్ధత ఇప్పడు పోలీసు శాఖలోనే కాదు సాధారణ ప్రజల్లో సైతం చర్చనీయాంశమవుతోంది. విధి నిర్వహణలో అతను చూపిన నిబద్ధతకు ప్రజలు సైతం సలాం కొడుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dKSWT1

0 comments:

Post a Comment