శివపురి : మర్డర్లు, దొంగతనాలు, నేరాలు ఇతరత్రా కేసులతో నిత్యం సతమతమయ్యే పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. సహజంగా కేసులంటే మనుషులపై పెడతారు. కానీ మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటన అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. కోడిపుంజుపై కేసు పెట్టాలంటూ ఠాణా మెట్లెక్కింది ఓ మహిళ. దీంతో కేసు ఎలా పెట్టాలో, ఆమెకు ఎలా సర్ధిచెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు పోలీసులు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G9xvNO
కోడిపుంజుపై కేసు పెట్టండి..! తలలు పట్టుకున్న పోలీసులు..!
Related Posts:
పర్యాటకులూ! బ్యాక్ ప్యాక్ సర్దుకోండి.. సియాచిన్ గ్లేసియర్ పిలుస్తోంది!శ్రీనగర్: సియాచిన్ గ్లేసియర్. పర్యాటకులు, పర్వాతారోహల స్వర్గధామం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినా సరే.. సియాచిన్ గ్లేసియర్ అంచులను ముద్దాడాలని కలలు కం… Read More
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు అంటూ ..పార్టీ మార్పుపై దేవినేని అవినాష్ క్లారిటీ ..దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్తారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలకు దేవినేని అవినాష్ క్లారిటీ ఇచ్చా… Read More
ఎల్ఐసీ ఏజెంట్-‘కల్కి భగవాన్’: లెక్కలేని ఆస్తులు రూ.500 కోట్లు, గుట్టలుగా నగదు, ఆభరణాలు, ఏం జరిగిందిహైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవంగా తనకు తాను ప్రకటించుకున్న కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ ఆశ్రమాలు, ఆయనకు సంబంధించిన నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగు… Read More
గడ్చిరౌలీలో పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన గిరిజనులు.. మావోయిస్టుల ఆదేశాలు బేఖాతరుమావోయిస్టులు ఆదేశించారు.. పౌరులు బేఖాతారు చేశారు. అవును మహారాష్ట్ర గడ్చిరౌలిలో ఓటు వేయొద్దని గిరిజనులకు మవోయిస్టులు హుకుం జారీచేశారు. కానీ వారు మాత్రం… Read More
అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్, అలా ఎందుకన్నారంటే..?చండీగఢ్: హర్యానా ఎమ్మెల్యే బక్షిష్ సింగ్ భారతీయ జనతా పార్టీలోనే అత్యంత నిజాయితీ పరుడంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన … Read More
0 comments:
Post a Comment