Monday, April 13, 2020

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు- ముందు జాగ్రత్త కోసమేనా ?

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో 11 జిల్లాల్లో పలుచోట్ల కేసులు మోదవుతున్నాయి. కానీ రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికార యంత్రాంగంతో పాటు సాధారణ జనం సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రెడ్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేయాలన్న నిర్ణయం మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtC5hT

Related Posts:

0 comments:

Post a Comment