వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేసి చివరకు సుప్రీంకోర్టులో దాన్ని సాధించుకున్న రఘురామరాజు ఇప్పుడు బెయిల్ ఇస్తామన్నా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటానని మొండికేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి దృష్ట్యా నాలుగైదురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ఆర్మీ డాక్టర్లు చెప్తున్నా.. తాను పూర్తిగా కోలుకునేవరకూ వెళ్ళేది లేదంటున్నారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vla61R
Monday, May 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment