భారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్కు అవసరమైన కోవిడ్ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్ సిద్దం చేసుకోనున్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQBsOw
మే 28న వాషింగ్టన్లో జైశంకర్, బ్లింకెన్ భేటీ- భారత్కు కోవిడ్ సాయం, క్వాడ్పైనే చర్చ
Related Posts:
మానవ మృగానికి ఉరిశిక్ష సరైందే.. కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షంహైదరాబాద్ : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్కు వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉర… Read More
కాంగ్రెస్ నేతలపై వీహెచ్ కస్సుబుస్సు.. పార్టీ మారతానని సంకేతాలుహైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఫైరయ్యారు సీనియర్ నేత వీ హనుమంతరావు. వారి వైఖరి వల్లే పార్టీ ఈ పరిస్థితికి చేరిందని విమర్శించారు. పార్టీలో … Read More
కశ్మీర్లో రేపటి నుండి సాధరణ పరిస్థితులు.. విద్యాలయాలు ఓపెన్, ఉద్యోగులు విధుల్లోకి హజరు కావాలికశ్మీర్లో ఆర్టికల్ రద్దు, విభజన తర్వాత నెలకొన్న పరిస్థితుల నుండి ప్రజలను త్వరగా బయటపడేందుకు కేంద్రం చకచక పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్లో … Read More
కశ్మీర్లో నవయుగానికి నాంది పడింది.. అంబేద్కర్, శ్యాంప్రసాద్ ఆశయాలు నెరవేర్చామన్న మోడీన్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయడంతో కశ్మీర్ … Read More
అనంతగిరిలో టీబీ హాస్పిటల్ కొనసాగింపు.. కొత్తగా ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటువికారాబాద్ : తెలంగాణ ఊటీగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండల్లో త్వరలోనే ఆయూష్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. ఆ మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెత… Read More
0 comments:
Post a Comment