భారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్లు అమెరికా నుంచి ప్రకటన వెలువడింది. దీంతో ఈ భేటీలో భారత్కు అవసరమైన కోవిడ్ సాయంపై ప్రతిపాదనలను మన విదేశాంగమంత్రి జైశంకర్ సిద్దం చేసుకోనున్నారు. భారత విదేశాంగమంత్రి జైశంకర్ ఈ నెల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QQBsOw
Monday, May 24, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment