కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇన్షార్ట్స్ నిర్వహించిన ఓ సర్వేలో 88శాతం మంది భారతీయులు లాక్ డౌన్ పొడగింపును కోరుకుంటున్నట్టు వెల్లడైంది. చాలామంది లాక్ డౌన్కు సహకరిస్తున్నప్పటికీ.. అక్కడక్కడా లోటుపాట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34r9jzJ
Friday, April 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment