Friday, April 10, 2020

కరోనా : వాళ్ల కారణంగా లేని ముప్పు..? భారత్‌లో లాక్ డౌన్ రియాలిటీ ఎలా ఉందంటే..

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల ఇన్‌షార్ట్స్ నిర్వహించిన ఓ సర్వేలో 88శాతం మంది భారతీయులు లాక్ డౌన్‌ పొడగింపును కోరుకుంటున్నట్టు వెల్లడైంది. చాలామంది లాక్ డౌన్‌కు సహకరిస్తున్నప్పటికీ.. అక్కడక్కడా లోటుపాట్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34r9jzJ

Related Posts:

0 comments:

Post a Comment