Sunday, April 19, 2020

అలర్ట్: చెన్నై నుంచి శ్రీకాకుళంకు చేరిన మత్స్యకారులు, క్వారంటైన్‌కు తరలింపు

చెన్నై/అమరావతి: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ఓ బోటులో నాలుగు రోజుల క్రితం సముద్రంలో బయలుదేరిన 12 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నారు. కరోనావైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న తీరం వద్ద నిఘా పెట్టిన పోలీసులు.. శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో కవిటి మండలం ఇద్దివానిపాలెంకు చేరుకున్న మత్స్యకారులను అదుపులోకి తీసుకుని రాజపురంలోని క్వారంటైన్‌కు తరలించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eACiWL

Related Posts:

0 comments:

Post a Comment