Sunday, April 19, 2020

కరోనా కల్లోలం: గ్రామాల్లో ప్రబలుతున్న మూఢ నమ్మకాలు: నైవేద్యంగా నాలుకను కోసుకున్నాడు..!

అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోండగా..అంతకంటే ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయి. మారుమూల గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మంత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కరోనా రాదనే దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు కొందరు నెటిజన్లు. తాజాగా- ఈ మూఢ నమ్మకాలు కాస్తా మరింత బలపడినట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEdwMx

Related Posts:

0 comments:

Post a Comment