అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోండగా..అంతకంటే ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయి. మారుమూల గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే కరోనా మంత్రం ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల కరోనా రాదనే దుష్ప్రచారానికి పూనుకుంటున్నారు కొందరు నెటిజన్లు. తాజాగా- ఈ మూఢ నమ్మకాలు కాస్తా మరింత బలపడినట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VEdwMx
కరోనా కల్లోలం: గ్రామాల్లో ప్రబలుతున్న మూఢ నమ్మకాలు: నైవేద్యంగా నాలుకను కోసుకున్నాడు..!
Related Posts:
జయరాం హత్యలో ట్విస్ట్.. శిఖాకు సంబంధంలేదు!: పోలీస్ అధికారుల సలహా.. ఆ నేతల సాయం కోసమే ఏపీకి?అమరావతి: కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు రాకేష్ రెడ్డి కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఇద్దరు పోల… Read More
జగన్ ఆత్మరక్షణలో పడ్డారా : ఆ ఆరోపణలు నిరాధారం: 35 మంది కాదు..ఇద్దరే..!వైసిపి అధినేత జగన్ చేసిన ఆరోపణల్లో నిజం లేదా. డీఎస్పీ ప్రమోషన్లలో ఒక సామాజిక వర్గానికే రాష్ట్ర ప్రభుత్వం పె ద్ద పీట వేస్తోందన్న ప్రతిపక్ష నేత వైఎస… Read More
కేంద్రం నిధులు తీసుకోం.. మెట్టు దిగని దీదీ.. కొనసాగుతున్న దీక్షకోల్కతా : పశ్చిమ బెంగాల్ రగడ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తున్న అక్కడి సీఎం మమతా బెనర్జీ మెట్టు దిగడంలేదు. కేంద్రం తీరుప… Read More
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న యనమలఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం నూతన బడ్జెట్ ను ఉభయ సభల్లోనూ ప్రవేశ పెట్టింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా.. పూర్తి స్థాయి ప్రతిపాదనలతో బడ్జెట్… Read More
ఓం శాంతి శాంతి శాంతిః.. మూడుసార్లు ఎందుకంటాం?కాలేవర్షతు పర్జన్య: పృధివీ సస్యశాలినీదేసోయం క్షోభరహిత: రాజానస్సంతు నిర్ణయా: మనం మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు... .? ఏ ప… Read More
0 comments:
Post a Comment