ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ భారత్లో కరోనా వ్యాప్తికి కొత్త ఎపిసెంటర్గా మారిందన్నది రెండు రోజులుగా వార్తల్లో ఎక్కువగా నానుతున్న అంశం. దాదాపు 1000 నుంచి 2000 మంది మర్కజ్ ప్రార్థనలకు హాజరై తిరిగి స్వస్థలాలకు వెళ్లినట్టు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వారికోసం ముమ్మరంగా వెతుకుతున్నాయి. చాలాచోట్ల వారిని గుర్తించి క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అనుమానిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dMjdjS
కరోనా : ఇదీ జరిగింది.. ఇకనైనా ఆపండి భాయ్.. సంచలన వీడియో..
Related Posts:
మోడీ-షా, వైఎస్ జగన్-కేసీఆర్ అందరూ రైటే..చంద్రబాబు ఒక్కరే లెఫ్ట్: ఏమాకథ?అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు అందరు రాజకీయ నాయకులూ రక్షాబంధన్ పండుగను ఆనందంగా నిర్వహించుకున్న… Read More
రాజకీయ బద్ధ శత్రువులు.. గురువు, మాజీ శిష్యుడు.. ఒకే స్టేజీ మీద దర్శనం, టెన్షన్ సీన్..!మంథని : ఒకనాడు గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. ఆపై గురువుని మించిన శిష్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయ శత్రువుగా మారారు. ఇప్పుడేమో ఎదురుపడితే… Read More
జీవితంపై వేటు వేసిన వెండి రాఖీ..! ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భర్త ఆత్మహత్య..!!వరంగల్/హైదరాబాద్ : పచ్చని సంసారం.. పారాణి ఆరని కాపురం. నిండు నూరేళ్లూ కలిసి ఉందామని ఒక్కటైన జంట. చిన్న అభిప్రాయ భేదం వారి జీవితాల్లో శాశ్వత చీకటిని న… Read More
వైఎస్ జగన్ డైలాగ్ ను కాపీ కొట్టిన చంద్రబాబు: దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడంటూ కౌంటర్!అమరావతి: `దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మేము అధికారంలో వచ్చాం. చంద్రబాబు నాయుడు మా నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను కోట్ల… Read More
పవన్ కొత్త సూచన: ఒక్కరోజు కాదు వారం రోజులు...!మంగళగిరి: దేవుడి కంటే దేశాన్నే తాను ఎక్కువగా విశ్వసిస్తానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని జాతీయ జె… Read More
0 comments:
Post a Comment