కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. లోక్సభ ఎన్నికలకు సమాయత్తమైంది. 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో పాగా వేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా గులాబీ దండుకు కలిసొచ్చిన కరీంనగర్ నుంచి సన్నాహక సమావేశాలకు సిద్ధమైంది. పార్లమెంటరీ ఎన్నికల వేళ ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H2vQKs
లోక్సభ సమరశంఖం.. కరీంనగర్ సెంటిమెంట్ గా తొలి సమావేశం.. కేటీఆర్ మార్క్
Related Posts:
భారత ఆర్మీలో 191 ఎస్ఎస్సీ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలభారత ఆర్మీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎస్ఎస్సీ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హు… Read More
తెలంగాణలో జూనియర్ వీరప్పన్..! 20 ఏళ్లుగా పోలీసులకు సవాల్హైదరాబాద్ : ఓ సామాన్యుడు అసాధారణంగా ఎదిగాడు. నేర సామ్రాజ్యం విస్తరించుకుని కోట్లకు పడగలెత్తాడు. అధికారులను కనుసన్నల్లో తనవైపు తిప్పుకున్నాడు. ఆడిందే ఆ… Read More
ఈడబ్ల్యూఎస్లో 5 శాతం కాపులకు : 2029 నాటికి ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా : కేంద్రం అన్యాయం చేసింది..!ఏపి అసెంబ్లీ ఈ టర్మ్ చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. గరవ్నర్ నరసింహన్ ఈ అయిదేళ్ల కాలంలో ఏపి ప్రభుత్వం సాధించిన అభివృద్దిని వివరించారు. అద… Read More
గవర్నర్ వర్సెస్ ఏపి ప్రభుత్వం : ఆర్డినెన్స్ తిరస్కరణ : ఆమోదించకుంటే బిల్లు..!మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ గా పరిస్థితి మారుతోంది. గవర్నర్ వ్యవహార శైలి పై తొలి నుండి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రభుత్వం మ… Read More
అగస్టావెస్ట్లాండ్ కేసు: మోడీ కృషి వల్లే భారత్కు క్రిస్టియన్ మైఖేల్ అన్న యూఏఈ దౌత్యవేత్తఅగస్టావెస్ట్లాండ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రిస్టియన్ మైఖేల్ను భారత్కు రప్పించడంలో ప్రధాని మోడీ కృషి ఎంతో ఉందని కొనియా… Read More
0 comments:
Post a Comment