లక్నో: పుల్వామా దాడి అనంతరం, పాక్ భూభాగంలోకి వెళ్లి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రైక్ 2 (ఎయిర్ స్ట్రైక్)లో 250 మంది తీవ్రవాదులు మృతి చెందారని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పారని, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. పాకిస్తాన్ భూభాగంలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NHQTSY
అమిత్ షా వ్యాఖ్యలపై మోడీ మౌనం వెనుక రహస్యమేమిటి: ఎయిర్ స్ట్రైక్స్పై మాయావతి
Related Posts:
మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోలేదు..! తప్పుడు వార్తలు ఆపాలంటున్న కుటుంబ సభ్యులు..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగు మీడియాకు తొందరెక్కువైనట్టు కనిపిస్తోంది. కొన్ని వార్తలను నిర్ధారించుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్త… Read More
మహారాష్ట్ర.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల : హుజూర్ నగర్ కూ ఉప ఎన్నిక..!!కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అదే విధంగా తెలంగాణలో పీసీపీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఖా… Read More
బోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనంతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమాద సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హర్ష కుమార్ బోటు బయటికి తీయడం అధికారులకు మంత్రులకు ఇష్టంలేదని … Read More
ఇది ట్రయిలర్ మాత్రమే ఇంకా చాలా సినిమా ఉంది .. రివర్స్ టెండరింగ్ పై మంత్రి అనీల్పోలవరం రివర్స్ టెండర్ల ద్వారా 58 కోట్ల రూపాయల ఆదా అయ్యిందని, ఇక రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యా… Read More
198 గంటలు డీకేని విచారణ చేసిన ఈడీ, తప్పుడు సమాచారం, బెయిల్, సంఘ్వీ !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 198 గంటలు విచారణ చేసి వివరాలు … Read More
0 comments:
Post a Comment