హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్తానం సోమవారం సెలవు ప్రకటించింది. 2017, సెప్టెంబర్ 21 నుంచి జస్టిస్ కేశవరావు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. న్యాయమూర్తి మృతి పట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xshLMh
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపం
Related Posts:
రియల్ హీరో: పట్టాలపై యువతి, రెప్పపాటులో కాపాడిన కానిస్టేబుల్, ప్రశంసలుప్రమాదాలు చిటికెలో జరుగుతుంటాయి. కళ్లు మూసి తెరిచేలోపు ఏం జరుగుతుందో చెప్పలేం. ముంబైలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువతి మృత్యువు అంచుల వరకు వెళ్లి..… Read More
రైతుల ఆందోళనలు హైజాక్- ఇందిర చేసిన తప్పునే మోడీ కూడా చేస్తున్నారా ?కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఏ క్షణాన్నైనా ఢిల్లీని ముట్టడించి సత్తా చాటేందుకు రైతులు సరిహద్దుల్లో ఎ… Read More
ఒకే వేదికపై , ఒకే ముహూర్తానికి కూతురి పెళ్ళితో పాటు తల్లి పెళ్లి .. అరుదైన ఘట్టంఓకే వివాహ వేదిక పై, ఒకే ముహూర్తానికి తల్లి, అలాగే కూతురు తమ జీవిత భాగస్వామిని ఎంచుకొని వివాహం చేసుకోవడం ఆశ్చర్యకరంగా అనిపించినా అలాంటి ఘటనే ఉత్తరప్రదే… Read More
BECILలో భారీ ఉద్యోగ ప్రకటన.. అర్హతలుంటే అప్లయ్ చేయండిబ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఎయిమ్స్ భోపాల్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నాన… Read More
సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?ఐదు వేల సంవత్సరాల క్రితం సింధు లోయలో నివసించిన ప్రజలు అధికశాతం గొడ్డు మాంసం, గేదె, మేక మాంసాలను తినేవారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సింధు లోయలో దొరిక… Read More
0 comments:
Post a Comment