హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశదో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్తానం సోమవారం సెలవు ప్రకటించింది. 2017, సెప్టెంబర్ 21 నుంచి జస్టిస్ కేశవరావు హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు. న్యాయమూర్తి మృతి పట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xshLMh
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు కన్నుమూత: సీఎం కేసీఆర్ సంతాపం
Related Posts:
ప్రత్యేక అతిథితో మోడీ ... కాసేపు ప్రపంచాన్ని మరిచిన ప్రధాని.పార్లమెంటులో ప్రధాని మోడీ చాంబర్లో ఓ ప్రత్యేక అతిథి దర్శనమిచ్చాడు. ఆ అతిథిని చూడగానే మోడీ కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. కాసేపు ఆ అతిథితో ఆడుకున్నా… Read More
బెంగాల్లో దారుణం: సామూహిక దాడిలో ట్రాన్స్జెండర్ మృతి..దాడి ఎందుకు చేశారు?కోల్కతా: వెస్ట్ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్లలను ఎత్తుకెళుతున్నారని చెప్పి ట్రాన్స్జెండర్పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటన జల్పాయిగురి… Read More
ఆ గది కలిసొచ్చింది.. సభలో కుమారస్వామిబెంగళూరు : బలపరీక్ష సందర్భంగా కర్ణాటక సీఎం చేసిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా … Read More
రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయం...! వారి రాజకీయా సమాధి ప్రజలే కడతారు.. సిద్దరామయ్యామరి కాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో కాంగ్రెస్ , జేడీఎస్ కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కుంచుకునే … Read More
ప్రస్తుతం జయ ఆస్తుల విలువెంత..? తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..!!చెన్నై/హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసలు జయ ఆస్తులకు సంబందించి తాజా విలువ ఎంత ఉంటుందని తమిళనాడు ప్రభుత్వాన్… Read More
0 comments:
Post a Comment