ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అమరావతిలో ఆందోళనకు కారణమైన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధాని తరలింపు విరమించుకోవాలని అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ ఆందోళన నిన్న 600వ రోజుకు చేరుకోవడంతో ఉద్యమం ఒకసారి ఉద్రిక్తంగా మారింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U13Pek
అమరావతి పేరు వింటేనే జగన్ రెడ్డి వణికిపోతున్నారు.. మహోద్యమంగా అమరావతి పోరు : లోకేష్ స్పష్టం
Related Posts:
జేఎన్యూ ఘటనపై ఎంక్వైరీ, విచారణకు అక్షత్ హాజరుకావాలన్న పోలీసులు, స్టూడెంట్ దూరం..జేఎన్యూలో గత ఆదివారం దాడికి సంబంధించి ‘ఇండియా టుడే' చేసిన స్టింగ్ ఆపరేషన్ కలకలం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థులకు సంబంధించి ఆడియో టేపులు ఇవ్వాల… Read More
Pawan Kalyan చర్యలు ఊహాతీతం: పొత్తుల వరకేనా? అనూహ్యంగా పావులు: కమల నేతలతో బిజీగా..!న్యూఢిల్లీ: `వాడి చర్యలు ఊహాతీతం వర్మా..`- పవన్ కల్యాణ్ నటించిన అజ్ఙాతవాసి మూవీలోని ఓ పాపులర్ డైలాగ్ ఇది. హీరో మనస్తత్వం ఏమిటనేది ఈ ఒక్క డైలాగ్తోనే త… Read More
ముస్లింలను కుక్కల్లా కాల్చిపారేయాలి..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అదే చేశాం..మా తిండి తింటూ నకరాలా..పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలను చేసిన ముస్లింలను ఉద్దేశించి వెస్ట్ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ చేసిన వివాదాస్పద కామెంట్లు పెనుదుమారం రే… Read More
ముఖంపై పిడిగుద్దులు గుద్దారు: ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేశా: అందుకే కుట్రంటూ పృథ్వీహైదరాబాద్: ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రముఖ హాస్య నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన… Read More
నా గొంతు మార్ఫ్ చేశారు: మేకప్ మెన్ ఇష్యూనే...: రాజీనామాపై పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలుహైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు పృథ్వీ రాజ్. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ… Read More
0 comments:
Post a Comment