కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా యుట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోన్న ఓ రిపోర్టర్ దారుణ హత్యకు గురయ్యారు. సస్పెన్షన్కు గురైన ఓ కానిస్టేబుల్, అతని తమ్ముడు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల కోసం రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37x9A6N
Sunday, August 8, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment