ఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రపంచ రికార్డుతో పాటు దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించింది. ఇందుకోసం భీమ్ మహా సంగమ్ విజయ్ సంకల్ప్ పేరుతో ఢిల్లీలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించనున్నది. ఆదివారం జరగనున్న ఈ ర్యాలీలో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఆ పార్టీ నాయకులు ఐదువేల కిలోల కిచిడీ వండుతున్నారు. దీనిని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VxWC1j
భీం మహాసంఘం విజయ్ సంకల్ప్ ర్యాలీ: ప్రపంచ రికార్డ్ దిశగా బీజేపీ, 5వేల కిలోల కిచిడీ వంటకం!
Related Posts:
హస్తినలో హస్తం, ఆప్ మధ్య పొత్తు పొడిచేనా ? : ఎల్లుండి పవార్ మధ్యవర్తిత్వంలో మరోసారి చర్చలున్యూఢిల్లీ : హస్తినలో హస్తం, ఆప్ పోటీ చేసే అంశం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. ఢిల్లీ 7 స్థానాల్లో విడివిడిగా పోటీచేస్తామని కాంగ్రెస్, ఆప్ ఇప్పటి… Read More
నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి సంచలనం .. స్ట్రాంగ్ రూమ్లకు సొంత తాళాలు వేసే అవకాశం కావాలటనిజామాబాద్ ఎంపీ స్థానం ... దేశ వ్యాప్త సంచలనం సృష్టించింది . దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ స్థానంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది . ఇక ఈ… Read More
చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబుమాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను… Read More
బీసీలకు టీఆర్ఎస్ వెన్నుపోటు..! లోకల్ బాడీ ఎన్నికలు ఆపండి.. గవర్నర్కు బీజేపీ నేతల వినతిహైదరాబాద్ : స్థానిక సంస్థల సమరానికి సై అంటోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఆ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. అయితే బీజేపీ నేతలు ఎన్నికలు … Read More
తన యజమానిని చంపిన డేంజర్ పక్షిన్యూఢిల్లీ : సాధుకునే పక్షి యజమానికి శత్రువయింది. ఎందుకనో తెలియదు కాని తనను పెంచుకునే యజమానినే నిట్టనిలువునా చంపివేసింది ఓ పక్షి, అయితే అది ప్రపంచంలోన… Read More
0 comments:
Post a Comment