Tuesday, April 28, 2020

విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!

ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన విశ్రాంతి లేకనో కాదు. కడుపునిండా తిండి, తీసుకోవడానికి విశ్రాంతి ఎక్కువైన నగర యువత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. గత 36 రోజులుగా మానవ సంబంధాలకు దూరంగా ఉంటున్న యువత ప్రస్తుతం సహనం కోల్పోతున్నట్టు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXYWXu

Related Posts:

0 comments:

Post a Comment