ఢిల్లీ/హైదరాబాద్ : నగర యువత నీరసించిపోతోంది.. జవసత్వాలు నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదానికి యువతీయుకులు చేరుకున్నారు. ఇదంగా తినడనికి తిండి లేకనో, సరైన విశ్రాంతి లేకనో కాదు. కడుపునిండా తిండి, తీసుకోవడానికి విశ్రాంతి ఎక్కువైన నగర యువత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. గత 36 రోజులుగా మానవ సంబంధాలకు దూరంగా ఉంటున్న యువత ప్రస్తుతం సహనం కోల్పోతున్నట్టు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cXYWXu
విశ్రాంతి ఎక్కువై నీరసించిపోతున్న యువత..! మే 2న ప్రధాని ప్రకటనకోసం ఎదురుచూపులు..!!
Related Posts:
చైనాలో ఐస్క్రీంలో కరోనా మహమ్మారి: వెయ్యి మందికిపైగా క్వారంటైన్లోకిబీజింగ్: కరోనావైరస్ మహమ్మారికి పుట్టినిల్లైన చైనాలో మరోసారి ఆ వైరస్ విజృంభిస్తోంది. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. తా… Read More
‘కర్ణాటక’ను మహారాష్ట్రలో కలిపేస్తాం -సీఎం ఉద్ధవ్ సంచలనం -మళ్లీ తెరపైకి బెల్గామ్ సరిహద్దు వివాదంమరాఠాల కోసమే పుట్టుకొచ్చిన శివసేన పార్టీ.. సుదీర్ఘకాలం బీజేపీకి మిత్రుడిగా కొనసాగి.. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని… Read More
తత్కాల్ సిలిండర్: బుక్ చేసిన గంటల్లో సిలిండర్, రూ.25 ఎక్కువ..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అవకాశం కల్పిస్తోంది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులకు తత్కాల్ సేవలు అందజేస్తోంది. తత్కాల్ సేవ అంటే సిలిండర్ బుక్ చేసిన గ… Read More
ప్రముఖ సంగీత విద్యాంసుడు ముస్తాఫా ఖాన్ కన్నుమూత: ప్రధాని మోడీ సంతాపంముంబై: ప్రముఖ సంగీత విద్యాంసుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఉస్తాద్ గులామ్ ముస్తాఫా ఖాన్(89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం మధ్య… Read More
ఓటీటీ, వెబ్సైట్ల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.. ఎందుకంటే...ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు ఉంటాయి. ప్రింట్ మీడియాపై నియంత్రణ కోసం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా.. ఎలక్ట్రానిక్ మీడియాపై అదుపు కోసం కేబు… Read More
0 comments:
Post a Comment