చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. పుదుకోటై తిరుమయం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న టెంపో ట్రావెలర్ వ్యాన్ కంటైనర్ లారీని ఢీకొట్టింది. రామేశ్వరం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VC513E
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణం
Related Posts:
ట్రంప్ నోటీ దూల..! మరో సారి భారత్ పై అవాకులు చవాకులు..!!వాషింగ్టన్/ హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే విస్కీపై అమెరి… Read More
డ్వాక్రా చెక్కులు..ఓట్ల తొలిగింపు పై నిఘా : డిజిపి పై లిఖితపూర్వక ఫిర్యాదు రాలేదు: ఎన్నికల సంఘం..ఏపిలో సార్వత్రిక ఎన్నికల పై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. విపక్ష నేత జగన్ నేరుగా ఎన్నికల ప్రధానాధికారి ని కలిసి ఏపిలోని పరిస్థితుల పై ఫిర్… Read More
ఆమంచికి జగన్ ఫోన్ : వైసిపి లో చేరిక ఖరారు: బలరాం కు చీరాల బాధ్యతలు..!ఊహించిందే జరుగుతోంది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసిపి లో చేరటానికి రంగం సిద్దమైంది. ముఖ్యమం త్రి పిలిచి ఆమంచిని బుజ్జగించారు. అంతా తాను… Read More
`ఒకరి తరువాత ఒకరు రేప్ చేసినట్టు తయారైంది నా పరిస్థితి..`బెంగళూరు: కర్ణాటకలో కొద్దిరోజులుగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆపరేషన్ కమల పేరుతో భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ నాయకులు కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్)… Read More
మీ టీవి, మీ ఇష్టం.. ఛానళ్ల ఎంపిక గడువు పెంచిన ట్రాయ్ఢిల్లీ : కొత్త టారిఫ్ విధానంలో తమకు నచ్చిన ఛానళ్లు ఎంచుకోవడానికి.. టెలికం రెగ్యులెటరీ అథారిటీ - ట్రాయ్ మరోసారి గడువు పొడిగించింది. గతంలో జనవరి 31 వరకు… Read More
0 comments:
Post a Comment