చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు. పుదుకోటై తిరుమయం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న టెంపో ట్రావెలర్ వ్యాన్ కంటైనర్ లారీని ఢీకొట్టింది. రామేశ్వరం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VC513E
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణం
Related Posts:
కొడుకు పుట్టటం కోసం కూతురు బలి .. గొంతుకోసి పాశవికంగా చంపిన తండ్రిశాస్త్ర సాంకేతిక రంగాలలో దూసుకుపోతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢనమ్మకాలు విశ్వసిస్తున్న వారు లేక పోలేదు. మూఢనమ్మకాల మీద విశ్వాసంతో నేటికీ చాలాచోట్ల … Read More
సరిహద్దుల్లో సైనికులతో ప్రధాని మోడీ దీపావళి సంబరాలు- చైనా తీరుపై పరోక్ష విమర్శలుసామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ… Read More
Hitech Sketch: ఫ్యామిలీ హైటెక్ వేశ్యవాటిక, గుంటూరు మిర్చి, నెల్లూరు నాటుకొడి, రాత్రి ఇది లెక్క !చెన్నై/ నెల్లూరు/ గుంటూరు: రాత్రి అయితే చాలు కొత్తకొత్త అమ్మాయిలు, ఆంటీలు, యువకులు ఇలా వయసుతో తేడా లేకుండా ఆ ఇంటికి వచ్చి వెలుతున్నారు. పగలుపూట మాత్రం… Read More
దీపావళి కానుకగా తెలంగాణా సర్కార్ బంపర్ ఆఫర్ ..ఆస్తిపన్నులో 50 శాతం రాయితీతెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దీపావళి సందర్భంగా తెలంగాణా ప్రజలకు , గ్రేటర్ హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు దీపావళి శుభాకాంక్షల… Read More
సైడ్ ఎఫెక్ట్స్: వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్లో నొప్పి, జ్వరం.. అయినా తీసుకోవాలంటోన్న వాలంటీర్...కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్స్ ప్రయోగ దశలో ఉన్నాయి. అయితే మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ స్వల్ప ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఫ్యాక్స్ న్యూస… Read More
0 comments:
Post a Comment