Saturday, April 11, 2020

వ్యవసాయ రంగానికి రిలీఫ్.. అన్ని మంత్రిత్వ శాఖలు తిరిగి యాక్టివ్.. మోదీ కీలక నిర్ణయాలు?

లాక్ డౌన్ పొడగింపుపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రులు అభిప్రాయాలు,సూచనలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయా రాష్ట్రాల సీఎంలు చేసిన సూచనలు కూడా బయటకొచ్చాయి. అయితే కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఏం చెప్పారన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై ప్రముఖ జాతీయ మీడియా ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JYVrTW

0 comments:

Post a Comment