ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తితో రక్తం నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో రక్తదాన శిబిరాల ద్వారా సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటితో వైరస్ వ్యాప్తికి అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రక్తదాన శిబిరాలపై నిషేధం.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkSppr
ఏపీలో రక్తదాన కార్యక్రమాలపై నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు...
Related Posts:
తెలంగాణలో లక్షన్నర మార్క్: వెల్లువలా వైరస్: టెస్టింగుల్లో సర్కార్ దూకుడుహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోనే ఉంది. కరోనా వెల్లువ కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల… Read More
చెన్నై టు వైజాగ్: నదిలో బోల్తా కొట్టిన ప్రైవేటు బస్సు: వంతెన గోడను ఢీ కొట్టి..విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి నదిలో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.… Read More
అంతర్వేది ఘటనతో డిఫెన్స్లో జగన్ సర్కార్- బీజేపీ విషయంలో రూటు మారుస్తుందా ?తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ఘం వ్యవహారం ఏపీలో జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ సర్కారు ఏర్పడిన … Read More
ఏపీలో కరోనా కట్టడికి రోజుకి 10 కోట్లు - తాజా గణాంకాలు వెల్లడించిన జగన్ సర్కార్ఏపీలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో కరోనా నియంత్రణ చర్యలత… Read More
కరోనా కల్లోలం .. ప్రపంచవ్యాప్తంగా 9 లక్షలు దాటిన మరణాలు.. వ్యాక్సిన్ కోసం నిరీక్షణప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం, భారీగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇక వ్యాక్… Read More
0 comments:
Post a Comment