ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తితో రక్తం నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో రక్తదాన శిబిరాల ద్వారా సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటితో వైరస్ వ్యాప్తికి అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రక్తదాన శిబిరాలపై నిషేధం.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkSppr
ఏపీలో రక్తదాన కార్యక్రమాలపై నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు...
Related Posts:
TRS: పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: వెనక్కి తీసుకోండి: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు..!న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోన్న పౌరసత్వ సరవణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర సమితి తన వైఖరిని తేల్చేసింది. ఈ బి… Read More
హిందూత్వ ఎజెండే ముఖ్యం, వ్యవస్థలను లెక్కచేయని మోడీ సర్కార్, పీ చిదంబరం ఫైర్పౌరసత్వ సవరణ బిల్లుతో హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విమర్శించారు. దేశ పౌరుడికి జన్మత… Read More
పాకిస్థాన్ను ఫినిష్ చేయండి.. మీ స్కూల్కు హెడ్మాస్టర్లం.. అమిత్ షాకు సంజయ్ రౌత్ ఝలక్పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో వాడివేడి వాదనలను నేతలు వినిపిస్తున్నారు. పెద్దల సభలో అనుకూల, ప్రతికూల వాదనలు వాతావరణాన్ని కాక పుట్టి… Read More
భార్యతో రెండో పెళ్లి, అక్కడే చెల్లెలి మెడలో మూడు ముళ్లు, సర్పంచ్ భార్యకు రెండో పెళ్లి !భోపాల్: భార్యను రెండో పెళ్లి చేసుకున్న భర్త అదే కల్యాణమండపంలో భర్త చెల్లికి మూడు ముళ్లు వేశాడు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో భార్యతో పాటు ఆమె చెల్ల… Read More
citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్ను ఎందుకు నాశనం చేయడం లేదు?’న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అ… Read More
0 comments:
Post a Comment