ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తితో రక్తం నిల్వలు కూడా అడుగంటిపోతున్నాయి. అదే సమయంలో రక్తదాన శిబిరాల ద్వారా సేకరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వీటితో వైరస్ వ్యాప్తికి అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. రక్తదాన శిబిరాలపై నిషేధం.. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bkSppr
ఏపీలో రక్తదాన కార్యక్రమాలపై నిషేధం.. వారికి మాత్రం మినహాయింపు...
Related Posts:
100 గంటల్లో 10 లక్షలు: 1.40 కోట్ల మందికి మహమ్మరి, కరోనా కరాళ నృత్యం..కరోనా మహమ్మరి కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 100 గంటల్లో అంటే కేవలం 4 రోజుల్లో 10 లక్షల కరోనా వైరస్ కేసులు రికార్డై.. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అయ… Read More
పవన్ అభిమాని అత్యుత్సాహం: విరాళంగా రూ.200 కోట్లు..జనసేన బ్యాంక్ అకౌంట్ వైరల్విజయవాడ: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార పక్షంపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పలు అంశాలపై నిప్పులు చెరుగుతోంది. వార్తల్లో నిలుస్తోంది. అయితే … Read More
కస్టమర్ సర్వీసులా ఐఏఎస్ - పీవీ రమేష్ ట్వీట్ కలకలం- జగన్ పై గురి పెట్టారా ?మన దేశంలో అఖిల భారత సర్వీసులకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. ఓ కుటుంబంలో ఏఐఎస్ సర్వీసుకు ఒకరు ఎంపికైనా కొన్ని తరాల వరకూ చెప్పుకునే వారు. ప్రభుత్వ విధానా… Read More
కొత్త కోవిడ్ -19 హాట్స్పాట్గా హైదరాబాదు... ఆ నగరాల్లో తెలుగువారి పరిస్థితేంటి..?న్యూఢిల్లీ: కరోనావైరస్ ఎక్కువగా పట్టణప్రాంతాలపైనే పంజా విసురుతోంది. పట్టణాల్లో జనాభా ఎక్కువగా ఉండటం, జనసాంద్రత ఎక్కువగా ఉండటంతో ఈ మహమ్మారి బారిన పడుతు… Read More
సచిన్ పైలట్కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్కు ఆదేశంజైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్… Read More
0 comments:
Post a Comment