Saturday, July 18, 2020

పవన్ అభిమాని అత్యుత్సాహం: విరాళంగా రూ.200 కోట్లు..జనసేన బ్యాంక్‌ అకౌంట్ వైరల్

విజయవాడ: ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో అధికార పక్షంపై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పలు అంశాలపై నిప్పులు చెరుగుతోంది. వార్తల్లో నిలుస్తోంది. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్‌కే పరిమితమవుతూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు లోకేష్‌లు ఏపీలో పర్యటించగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం ట్విటర్‌ ద్వారానే ట్వీట్లు సంధిస్తుండటం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h9Z5ZO

Related Posts:

0 comments:

Post a Comment