ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇప్పటివరకు ఏపీలో 473 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఇక ఈ నేపధ్యంలో బాగా సమస్యాత్మక ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ప్రభుత్వం అక్కడ ఆంక్షలు కఠినతరం చేసింది . ఇక లాక్ డౌన్ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K4fh0f
పరీక్షా సమయంలో లాక్ డౌన్ .. ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు
Related Posts:
ఏపీ అసెంబ్లీ .. అంతా శ్రీనివాసం .. మ్యాటర్ ఏంటంటేత్వరలో కొలువు తీరనున్న ఏపీ అసెంబ్లీలో చాలా చిత్రమైన పరిస్థితి నెలకొననుంది . శ్రీనివాస్ అని పిలిస్తే ఒకరికి 13 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వనున్నారు. గ… Read More
ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణంన్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్లో కొలువుదీరుతున్నారనే… Read More
మోడీ కేబినెట్ 2.0 : 60 మందికి అవకాశం? అమిత్ షా చేరికపై తొలగని సందిగ్దం..!ఢిల్లీ : కేబినెట్ కూర్పుపై ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ ప్రెసిడెంట్ అమిత్షా వరుసగా రెండోరోజు సుదీర్ఘ మంతనాలు జరిపారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు చర్చ… Read More
రామ్గోపాల్ వర్మ అప్పుడే మొదలెట్టేశారు! కమ్మ వాళ్ల హోటల్లో రెడ్లు పాగా వేశారంటూ..!విజయవాడ: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. సంచలనం కోసం ఆయన ఏదైనా చేస్తారు. చేస్తున్నారు కూడా. మొన్నటి లోక్సభ, … Read More
టీడీపీ ఏకైక అస్త్రాన్నిజగన్ హైజాక్ : చంద్రబాబు చేయలేకపోయారు : కొత్త సీఎం చేసి చూపిస్తున్నారు.ఏపీ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించిన జగన్..టీడీపీ మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందు కోసం ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తంగా ఎం… Read More
0 comments:
Post a Comment