ఏపీలో లాక్ డౌన్ కొనసాగుతుంది. ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి . ఇప్పటివరకు ఏపీలో 473 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఇక ఈ నేపధ్యంలో బాగా సమస్యాత్మక ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించి ప్రభుత్వం అక్కడ ఆంక్షలు కఠినతరం చేసింది . ఇక లాక్ డౌన్ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K4fh0f
Tuesday, April 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment