కరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక కరోనా మహమ్మారిని కంట్రోల్ చెయ్యటానికి ఏపీ ప్రభుత్వం శత విధాలా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకుంటుంది . అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తుంది. నిత్యావసరాలకోసం తప్ప ఎవరూ బయటకి రాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XDAYfL
లాక్ డౌన్ వేళ వంటింట్లో భర్తతో కలిసి బిర్యానీ తయారీలో పురంధరేశ్వరి .. వీడియో వైరల్
Related Posts:
జరిగింది ఇది! ‘ముప్పావలా’ సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ, జగన్, పవన్ ఫ్యాన్స్ ఫైట్హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే పలు జీవిత కథలతో సినిమాలు తీసి సంచలనాలు సృష్టించడమే గాక, సరికొత్త వివాదాలకు కూడా త… Read More
ప్రపంచ కుబేరుడికి షాకిచ్చిన మోదీ.. కారణమేంటో తెలుసా? బీజేపీ తీవ్ర విమర్శలు..ప్రపంచంలోనే అతిపెద్ద ఈకామర్స్ సంస్థను నడుపుతోన్న జెఫ్ బెజోస్ కు ఈ సారి భారత పర్యటన చేదు అనుభవాల్ని మిగిల్చంది. పర్యటన తొలిరోజే ఇండియాలో బిలియన్ డాలర్ల… Read More
పంజాగుట్ట చౌరాస్తాలో మెట్రో పిల్లర్కు కట్టేసి చితకబాదుడు.. అయినా సరిపోదంటూ ఘాటు విమర్శలు..తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెం… Read More
బీజేపీతో సుదీర్ఘ ప్రయాణం: పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం, కీలక ఆదేశాలుఅమరావతి: భారతీయ జనతా పార్టీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షులు… Read More
వివాదంలో ఇరుక్కున్న సూపర్ స్టార్ రజనీ.. క్షమాపణ చెప్పాలని డిమాండ్..సూపర్ స్టార్ రజనీకాంత్ వివాదంలో ఇరుక్కున్నారు. హేతువాది,నాస్తికుడు,ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ రామస్వామిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. … Read More
0 comments:
Post a Comment