జైపూర్: ఆ కుర్రాడి వయస్సు 21 సంవత్సరాలే. ఆ వయస్సులోనే ఉన్న యువకులు ఉద్యోగ వేటలోనో లేక.. ఉన్నత చదువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తుంటారు. ఆయన మాత్రం.. ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా నియమితులయ్యారు. 21 సంవత్సరాల వయస్సులోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆయన పేరు మయాంక్ ప్రతాప్ సింగ్. రాజస్థాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XzECVH
21 ఏళ్ల వయస్సులోనే..న్యాయమూర్తి పదవికి: దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా
Related Posts:
విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉ… Read More
కాంగ్రెస్ 26 సీట్లు...ఎన్సీపీ 22 స్థానాలు: మహారాష్ట్రలో పొత్తు ఖరారుముంబై:ఈ సారి లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్త… Read More
కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!నరసాపురం : ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్సభ సె… Read More
అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీబీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ… Read More
రాహుల్ గాంధీని అమేథీ తిరస్కరించింది...అందుకే మరో స్థానం: స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలున్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కా… Read More
0 comments:
Post a Comment