జైపూర్: ఆ కుర్రాడి వయస్సు 21 సంవత్సరాలే. ఆ వయస్సులోనే ఉన్న యువకులు ఉద్యోగ వేటలోనో లేక.. ఉన్నత చదువుల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూనో కనిపిస్తుంటారు. ఆయన మాత్రం.. ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. దేశంలోనే యంగెస్ట్ జడ్జిగా నియమితులయ్యారు. 21 సంవత్సరాల వయస్సులోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆయన పేరు మయాంక్ ప్రతాప్ సింగ్. రాజస్థాన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XzECVH
Thursday, November 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment