వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ నియంత్రణ కోసం భారత్ తోపాటు అనేక దేశాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కరోనాను నియంత్రించడంలో పరీక్షలు నిర్వహించడం అనేది కీలక పక్రియ. కాగా, ఇప్పటి వరకు భారతదేశంలో 1,89,111 మందికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqD7bS
Monday, April 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment