వాషింగ్టన్/న్యూఢిల్లీ: కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఓ మహమ్మారి. కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. కొవిడ్ నియంత్రణ కోసం భారత్ తోపాటు అనేక దేశాలు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, కరోనాను నియంత్రించడంలో పరీక్షలు నిర్వహించడం అనేది కీలక పక్రియ. కాగా, ఇప్పటి వరకు భారతదేశంలో 1,89,111 మందికి కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VqD7bS
కరోనావైరస్: ప్రపంచంలో మిలియన్ జనాభాలో ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారో తెలుసా?
Related Posts:
పాక్ కుట్రలకు చెక్ .. పాకిస్తాన్ పంపిన చైనీస్ డ్రోన్ ను కూల్చేసిన భారత సైన్యంపాకిస్తాన్ మళ్లీ భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఓ వైపు చైనా ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ పాక్ మాత్రం దేశంలోకి ఉగ్రవాదుల్ని చొప్పించి అలజడి సృష్టిం… Read More
Sadist: పచ్చి సైకో. చెప్పిన మాట వినలేదని చంపేసి శవంతో శృంగారం, సీసీటీవీ, లాస్ట్ ఫోన్ కాల్ తో !చెన్నై/ మదురై/ విల్లుపురం: ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన 13 ఏళ్ల బాలుడు తరువాత ఇంటికి తిరిగిరాలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఫ్రెండ్స్ తో ఆడుక… Read More
దేవేంద్ర ఫడ్నవీస్కు కరోనా: హోం ఐసోలేషన్లో బీహర్ బీజేపీ ఇంచార్జీ, టెస్ట్ చేసుకోవాలని..బీహర్ ఎన్నికల వేళ కరోనా వైరస్ కలవరపెడుతోంది. నేతలకు వైరస్ సోకడంతో శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం, బీహర్ బీజేపీ ఎన్నికల ఇంచ… Read More
విద్వేషపూరిత అభియోగాలు: రిపబ్లిక్ టీవీ జర్నలిస్టు బృందంపై ఎఫ్ఐఆర్ నమోదుముంబై: రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్కు చెందిన నలుగురు జర్నలిస్టులు, ఇతర ఎడిటోరియల్ సిబ్బందిపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ ప్రతిష్టతకు భంగం … Read More
నదీ విహారం లేకుండానే దుర్గమ్మ తెప్పోత్సవం... కృష్ణమ్మ చెంత పూజలు యధాతధంఏపీలోని బెజవాడలో కొలువైన కనకదుర్గమ్మ తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడింది . కృష్ణమ్మ ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా దుర్గమ్మ నదీ విహారానికి అధికారులు అను… Read More
0 comments:
Post a Comment