Friday, April 3, 2020

లాక్ డౌన్ ఎత్తివేత ఊహాగానాలపై ప్రజల్లో మిశ్రమ స్పందన- ప్రభుత్వాలు సిద్ధమేనా ?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 14 వరకూ కేంద్రం విధించిన లాక్ డౌన్ ఎత్తేస్తారా లేక కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే లాక్ డౌన్ ఎత్తేస్తారన్న ఊహాగానాలపై ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందిలాక్ డౌన్ కొనసాగింపుకు మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R6SjcT

Related Posts:

0 comments:

Post a Comment