Friday, April 3, 2020

కరోనా: ఇంకా ఎందర్ని చంపుతుందో! ఇండియాలో 75 మంది.. గ్లోబల్‌గా 55వేలకుపైనే..

'కరోనా' అంటే 'కిరీటం' అని అర్థం. మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు ఈ వైరస్ కిరీటం ఆకృతిలో కనిపించడంతో దానికా పేరు పెట్టారు. అలా భూగోళాన్ని కబ్జాచేసి రాజ్యంచేస్తోన్న కరోనా మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటున్నది. కొవిడ్-19 వ్యాధి కారణంగా శుక్రవారం రాత్రి నాటికి ఇండియాలో 75 మంది, ప్రపంచదేశాలన్నీ కిలిపి 55,188 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UFN4mH

Related Posts:

0 comments:

Post a Comment