Friday, April 3, 2020

పరారీలతో టెన్షన్ ... ఒంగోలు రిమ్స్‌ నుండి ఢిల్లీ తబ్లిఘీ జమాత్ సభ్యుడు పరారీ

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి ఏపీలో 161 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక చాలా మంది ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ మత ప్రచార సభకు వెళ్లి వచ్చిన వారే కావటంతో ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా మారింది . ఇక ఇదే సమయంలో ఆస్పత్రుల నుండి పారిపోయిన వాళ్ళు ఏపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V1uIeu

0 comments:

Post a Comment