తెలంగాణలో మంగళవారం(ఏప్రిల్ 28) కొత్తగా మరో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇందులో 25 మంది మృతి చెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42 మందితో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా 374 మంది డిశ్చార్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKmxP4
తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. తక్కువ పరీక్షల వల్లేనా.. ఈటెల రియాక్షన్ ఏంటి..?
Related Posts:
వారే ఎందుకు లక్ష్యం, గెలవటానికి వీళ్లేదు : చంద్రబాబు - జగన్ టార్గెట్ ఎవరో తెలుసా..!అటు ముగ్గురు..ఇటు ముగ్గురు. అటు నుండి వారు గెలవకూడదు. ఇటు నుండి వీరు గెలవకూడదు. చంద్రబాబు -జగన్ తొలి టార్గెట్ వారే. వచ్చే ఎన్నికల్లో గెలుపు… Read More
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ లో తెలంగాణ ప్రస్థావన..! అవాస్తవాల కేసీఆర్ గా చిత్రీకరణ..!హైదరాబాద్ : ఎన్నో వివాదాలకు మూలం అవుతున్న 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్' సినిమాలో తెలంగాణ ప్రస్థావన ఇప్పుడు వాడి వేడి చర్చకు తావిస్తోంది. … Read More
స్నేహితున్ని చంపి ఎంచక్కా పూలతొట్టెలో పాతిపెట్టాడు..! రెండేళ్ల తర్వాత వెలుగులోకి..!!హైదరాబాద్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు..! జీవితంలో స్థిరపడాలని కలిసి చేస్తున్న ప్రయత్నాలు..! అందుకోసం సరిహద్దులు దాటి వెల్లిపోయారు. అంతలో ఓ అ… Read More
కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించి… Read More
యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని … Read More
0 comments:
Post a Comment