తెలంగాణలో మంగళవారం(ఏప్రిల్ 28) కొత్తగా మరో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009కి చేరింది. ఇందులో 25 మంది మృతి చెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42 మందితో కలిపి ఇప్పటివరకూ మొత్తంగా 374 మంది డిశ్చార్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKmxP4
తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. తక్కువ పరీక్షల వల్లేనా.. ఈటెల రియాక్షన్ ఏంటి..?
Related Posts:
చలి పంజా..! ఇంకెన్ని రోజులు గజగజ..?హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఇది మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. బుధవారం హైదరాబాద్ లో 9.3 డిగ… Read More
11న ఢిల్లీలో సీయం దీక్ష : 10న ఏపిలో ప్రధాని సభ : చంద్రబాబు వర్సెస్ మోదీ..!చంద్రబాబు వర్సెస్ మోదీ. బిజెపి వర్సెస్ టిడిపి. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని అటు జాతీయ రాజకీయాల్లోనూ.. ఇటు ఏపిలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు త… Read More
రాయలసీమ లో హైకోర్టు బెంచ్ : అభిప్రాయం చెప్పండి : కేంద్రానికి హైకోర్టు ఆదేశం..!ఎంతో కాలంగా రాయలసీమ వాసుల డిమాండ్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. సీమలో ఏపి హైకోర్టు ఏర్పాటు కోసం ఆ ప్రాంత వాసులు కోరుతూ వచ్చారు. అయితే, రాష్ట్ర వ… Read More
ఎగ్జిబిషన్ అగ్నిప్రమాదంలో ఏం జరిగింది?.. సిలిండర్లు పేలాయా?హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ బ్యాంకుకు చెందిన స్టాల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా … Read More
\"కియా\" క్యా కియా : క్రెడిట్ ప్రధానిదా..ముఖ్యమంత్రిదా : సోషల్ మీడియలో వార్..!ఏపిలోని అనంతపురం లో కియా సంస్థ తొలి కారు ఉత్పత్తి చేసింది. ముఖ్యమంత్రి తొలి కారును ప్రారంభించటం తో పాటుగా దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. రాయ… Read More
0 comments:
Post a Comment