న్యూఢిల్లీ: తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న రోగులు తమ ఇంటి వద్దనే ఐసోలేషన్ ఉండేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. వైద్యాధికారులు ఐసోలేషన్లో ఉండే వ్యక్తులకు అవసరమైన సూచనలు, వైద్యపరమైన సహాయాన్ని వైద్యాధికారులు అందజేస్తారని తెలిపింది. కరోనా లక్షణాలున్న వ్యక్తులు.. ఇంట్లోని ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా ఒంటరిగానే ఉండాలని స్పష్టం చేసింది. అంతేగాక,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KHzpFF
కరోనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి: మార్గదర్శకాలు విడుదల
Related Posts:
ఈ పాపం బోర్డుదే : మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల మృతిహైదరాబాద్ : ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి ఏమరుపాటు ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థుల జీవితం అంధకారమవుతోంది. ఇంటర్ ఫలితా… Read More
చౌకీదార్ నహీ : లీడర్ చాహియే, మోదీపై హార్థిక్ సెటైర్లుగాంధీనగర్ : ప్రధాని మోదీపై కాంగ్రెస్ యువనేత హార్థిక్ పటేల్ సెటైర్లు వేశారు. దేశ ప్రజలకు కాపాలాదారుని అని మోదీ అంటోన్న నేపథ్యంలో హర్థిక్ స్పందించారు. న… Read More
చంద్రబాబు వ్యాఖ్యలే ప్రధాన అజెండాగా ఐఏఎస్ ల సమావేశం .. కోరం లేక వాయిదాఏపీ ఎన్నికలను పారదర్శకంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠను తప్ప… Read More
ఇంటర్ ఫలితాల అవకతవకలు ... కేటీఆర్ ఆ పని చెయ్యటం వల్లే ఇదంతా జరిగిందా ?తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయినట్టు రావటంతో మనస్తాపం చెందిన విద్యార్థులు … Read More
దీదీ సంచలనం : బీజేపీకి ఓటేయమంటోన్న కేంద్ర బలగాలుకోల్ కతా : టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీకి ఓట్లు వేయాలని కేంద్ర బలగాలు ఓటర్లను కోరుతున్నాయని పేర్కొన… Read More
0 comments:
Post a Comment