Sunday, April 26, 2020

చంద్రబాబు డిమాండ్ కు ఓకే చెప్పిన జగన్.. ఈసారి వారికి ఫుల్ హ్యాపీ...

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్ల పింఛన్లలో కోత విధించకుండా పూర్తిగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో వీరి పింఛన్లలో 50 శాతం కోత విధించారు. మిగిలిన మొత్తాన్ని కరోనా సంక్షోభం ముగిశాక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈసారి విపక్ష టీడీపీ అధినేత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VIhntr

Related Posts:

0 comments:

Post a Comment