కరోనా లాక్ డౌన్ మనుషుల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆహారం,నిద్ర,అలవాట్లు అన్నింటిపై ప్రభావం చూపుతోంది. ఇంట్లో ఖాళీగా కూర్చొంటుండటంతో.. కొంతమంది గంటకోసారి కడుపులో ఏదో ఒకటి పడేస్తున్నారు. గతంలో షడ్రుచులతో భోజనం చేసినవాళ్లలో కొందరు.. ఇప్పుడు ఒకటి,రెండు కూరలతో సరిపెట్టుకుంటున్నారు. భద్ర జీవితం గడుపుతున్నవారికి ఎటొచ్చి ఏ ఢోకా లేదు. కానీ బతుకుదెరువు కోసం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xg2lSg
లాక్ డౌన్ మెనూ.. వలస కార్మికులు తిండి ఇదే.. ఏ రాష్ట్రంలో ఎలాంటి భోజనం పెడుతున్నారంటే..
Related Posts:
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. జనం తిరగబడ్డారా..!చొప్పదండి : టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయా? కొన్ని విషయాల్లో జనం ఎదురు తిరుగుతున్నారా? ఇలాంటి ప్రశ్నలకు తాజ… Read More
వచ్చీరాని ఇంగ్లీష్ తెచ్చిన తంట..! బొమ్మ విమానాలకు ఆర్డర్ చేస్తే నిజమైనవి వచ్చేసాయి..!!హైదరాబాద్ : వచ్చీరాని ఇంగ్లీష్ భాష ఓ ధనవంతుడిని చిక్కుల పాలు చేసింది. సౌదీ అరేబియాలో జరిగిన ఈ సంఘటన పట్ల తన కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోతున్నారట. సౌదీ అరే… Read More
హర్యానాలో పాకిస్తాన్ జాతీయుడు: తొమ్మిది సరిహద్దులు దాటినట్లు నిర్ధారణచండీగఢ్: హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ పాకిస్తాన్ జాతీయుడు తిష్ట వేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అతని పేరు అలీ ముర్తాజా. పాకిస్… Read More
దొంగతనం చేయడంలో వారికి వారే సాటి: రాహుల్కు నిర్మలా కౌంటర్న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.1.76 లక్షల కోట్లు బదిలీ చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై కాం… Read More
అమరావతిలో అక్రమాలకు ఆధారాలివే.. అసలు కధ ముందుంది..! మంత్రి బొత్సా మరో సంచలనం!!రాజధాని మీద తన వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా సత్యానారాయణ మరో సంచలనానికి తెర లేపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో … Read More
0 comments:
Post a Comment