Wednesday, June 19, 2019

జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క జగన్ రావడాన్ని వ్యతిరేకిస్తూంటే, పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం జగన్ రావాడాన్ని స్వాగతించారు. దీంతో ఒక్క పార్టీలోనే భిన్న వాదనలు వినిపించడం మరోసారి కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి...  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XpPVCf

0 comments:

Post a Comment