కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రావడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే పలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క జగన్ రావడాన్ని వ్యతిరేకిస్తూంటే, పార్టీ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం జగన్ రావాడాన్ని స్వాగతించారు. దీంతో ఒక్క పార్టీలోనే భిన్న వాదనలు వినిపించడం మరోసారి కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XpPVCf
జగన్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావద్దంటున్న భట్టి... వస్తే తప్పేంది అంటున్న జగ్గుభాయ్!
Related Posts:
ఆప్ఘాన్ పరిస్థితులపై జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మెర్కెల్తో ప్రధాని మోడీ కీలక చర్చన్యూఢిల్లీ: తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ఆప్ఘనిస్థాన్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులతోపాటు పలు కీలక అంశాలపై సోమవారం చర్చించారు భారత ప్రధాని నరేం… Read More
రోడ్లపై రైతు నిరసనలతో ట్రాఫిక్ ఇబ్బందులు: పరిష్కారం కనుక్కోవాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలతో రహదారులు దిగ్భంధానికి గురవుతున్నాయని, ఇందుకు ఓ పరిష్కారం కనుగొనాలని కేంద్రాన్ని సుప… Read More
సుందర ట్యాంక్బండ్ సందర్శనకు ట్రాఫిక్ ఆంక్షలు: నెటిజన్ సూచనకు కేటీఆర్ అనూహ్య స్పందనహైదరాబాద్: నగరంలోని చారిత్రక పర్యాటక ప్రదేశం ట్యాంక్బండ్. నగర వాసులతోపాటు నగరానికి వచ్చిన అనేక మంది పర్యాటకులు చూడాలని భావించే ఆకర్షణీయ ప్రదేశాల్లో … Read More
పంజాబ్ పాలిటిక్స్: అమరీందర్ సింగ్ రాజీనామాకు పెరుగుతున్న డిమాండ్..? 30 మంది ఎమ్మెల్యేలుపంజాబ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సిద్దు వర్సెస్ అమరీందర్ సింగ్ మధ్య విభేదాలు పీక్కి చేరాయి. ఎలా అంటే.. సిద్దు వర్గం అంతా కలిసి.. అమరీందర్ సింగ్ ర… Read More
ఎన్కౌంటర్: ఇద్దరు టాప్ లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతంశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా ఆ… Read More
0 comments:
Post a Comment