న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణం ఏమై ఉంటుంది. నాయకత్వ లోపం, ప్రభుత్వంపై వ్యతిరేకత అంత లేకపోవడం, శ్రేణుల్లో లోపించిన ఐకమత్యం, టికెట్ల కేటాయింపు .. తదితర అంశాలు ఉంటాయి. కానీ యోగా గురువు రాందేవ్ బాబా మాత్రం విచిత్ర వాదనను తెరపైకి తీసుకొచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి తనదైనశైలిలో సమాధానం చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kqg8uv
Wednesday, June 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment