తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి . ఇటీవల గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ బాధితుడు మరణించటంతో వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు డాక్టర్లపై దాడి చేశారు. సోదరుడి మరణాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహంతో వైద్యులపై దాడి చేసిన ఘటన అటు వైద్యులను, ఇటు ప్రజలను ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. కరోనా రోగులకు పెద్దమనసుతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xHYvBh
అడవిలో వదిలేస్తే కుక్క చావు చస్తారు .. వారిపై రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు
Related Posts:
Coronavirus: ఇంట్లో ఉంటే ఉగాది, లేదంటే సమాధి, ప్రాణాలతో ఉంటే వంద ఉగాదులు, సరేనా !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అర్దరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్… Read More
గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల … Read More
రాచకుటుంబాన్నీ వదలని కరోనా.. ప్రిన్స్ చార్లెస్కు పాజిటివ్.. బ్రిటన్లో భయానక ఒత్తిడి..విపత్తులకు రాజు-పేద తేడాలుండవన్న నానుడి మరోసారి రూఢీ అయింది. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ పెద్దకొడుకు, వేల్స్ రాజకుమారుడు ప్రిన్స్ చార్లెన్స్(71) కరోనా కా… Read More
coronavirus: కిలో బియ్యం రూ.3, గోధుమలు రూ.2, నిత్యావసర వస్తువుల కొరత లేదు: ప్రకాశ్ జవదేకర్దేశంలో నిత్యావసర కొరత లేదని, ప్రజల్లో లేని భయాందోళన సృష్టించొద్దని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా 3 వార… Read More
కరోనాపై పోరు: భారీ ఆర్థిక ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన ట్రంప్ సర్కార్.. ఎంతో తెలుసా..?చైనాలోని వుహాన్ నగరంలో మూడు నెలల కిందట జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. 190 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. క… Read More
0 comments:
Post a Comment