న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల్లో భరోసా నింపుతున్న విషయం తెలిసిందే. కరోనాను 130 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మనదేశం నుంచి పారద్రోలాలని పిలుపునిస్తున్నారు. ఇప్పటికే జనతా కర్ఫ్యూ, వైద్యులకు, పోలీసులు, కరోనా సేవలందిస్తున్న వారికి అభినందనలు తెలిపే కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కట్టడి కోసం మూడువారాలపాటు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UWtd1i
Friday, April 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment