Saturday, April 11, 2020

కరోనా ఆంక్షలు.. బంద్ సమయంలో భోజన కష్టాలు..!మానవత్వం చాటుకుంటున్న సాటి మనుషులు..!

హైదరాబాద్/అమరావతి : కరోనా మహమ్మారి దేశ ప్రజల మీద స్వైర విహారం చేసేందుకు సై అంటోంది. ఈ ప్రాణాంతక వ్యాధి దేశంలో ప్రబలకుండా ఉండేందుకు దేశ ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ లాక్ డౌన్ ఆంక్షలకు కట్టుబడి ఉండాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంక్షలను కఠినతరం చేస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JTAw4T

Related Posts:

0 comments:

Post a Comment