ఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోయినా వైద్యం అందిస్తున్న వీరికి ఇంటి యజమానుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనిపై దాఖలైన కేసును విచారించిన ఏపీ హైకోర్టు... ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtcBRC
కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశం
Related Posts:
చౌకీదారో, టేకీదారో కాదు ఇమామ్దార్ కావాలి : ములుగుసభలో కేటీఆర్ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి … Read More
జూ..ఎన్టీఆర్ టిడిపికి దూరమైనట్లేనా:ఎన్నికల వేళ టిడిపి లో కలకలం:ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చారు..!ఎన్నికల వేళ టిడిపి లో ఆసక్తి కరమైన చర్చ. టిడిపి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుం ది. మరో పది రోజుల్లో ఎన్నిక… Read More
మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య..! కార్యకర్త గూబ గుయ్యిమనిపించిన శాతకర్ణి..!!అనంతపురం/హైదరాబాద్ : అరె మామా ఎక్ పెగ్ లా...అరె మామా ఎక్ పెగ్ లా అని అలరించిన హీరో బాలక్రిష్ణ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొ… Read More
ఛీ: రైల్వే అధికారుల ముసుగులో ఐటీ దాడులు, నీచ రాజకీయాలు, సీఎం ఫైర్, ప్రతిపక్షాలు!బెంగళూరు: లోక్ సభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు. గురు… Read More
ఏపి లో వైసిపి గెలుస్తుంది: జగన్..చంద్రబాబుకు షాక్..ఎలా : ఎన్నికల వేళ కేటీఆర్ సంచలనం..!ఏపి లో ఎన్నికల వేళ..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక వైపు వైసిపి..టిఆర్ యస్ మధ్య సంబంధాలు ఉన్నాయంటూ చంద్రబాబ… Read More
0 comments:
Post a Comment