Saturday, April 11, 2020

కరోనా డాక్టర్లను ఇళ్లకు రానివ్వం- యజమానులపై హైకోర్టు ఆగ్రహం- చర్యలకు ఆదేశం

ఏపీలో కరోనా వైరస్ తో పోరాడుతున్న ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న వైద్యులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే మాస్కులు, ఇతర వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకపోయినా వైద్యం అందిస్తున్న వీరికి ఇంటి యజమానుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి. దీనిపై దాఖలైన కేసును విచారించిన ఏపీ హైకోర్టు... ఇలాంటి చర్యలను సహించబోమని స్పష్టంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XtcBRC

Related Posts:

0 comments:

Post a Comment