ప్రధాని నరేంద్రమోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలి అని మెజార్జీ ముఖ్యమంత్రుల అభిప్రాయంతో ప్రధాని ఏకీభవించినట్టు సమాచారం . కరోనా కట్టడి కోసం కొనసాగుతున్న లాక్ డౌన్ మరి కొద్ది రోజులు కొనసాగితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yTBgET
Saturday, April 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment