హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన ఎలాంటి రశీదులు, పత్రాలు లేకుండా రాజమండ్రికి తరలిస్తుండగా.. పోలీసులు ఈ నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ జయభేరి గ్రూప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ut7Syf
సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత
Related Posts:
పదో తరగతి పరీక్ష తేదీలో మార్పు? ఎమ్మెల్సీ ఎన్నికలే కారణమాతెలుగురాష్ట్రాల్లో పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకారం 2019లో మార్చి 16నుంచి ఏప్రిల్ 2 వరకూ తెలంగాణలో.. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆంధ్రప్రదేశ్లో ప… Read More
సుబ్బారెడ్డి కి జగన్ క్లాస్: ఎంపీ సీటు పై జగన్ ఏం తేల్చారు : అందుకే ఆయన ఇలా....!వైసిపి లో కీలక పరిణామం. వైయస్ మరణం నుండి జగన్ వెంటే ఉన్న వైవి సుబ్బారెడ్డి అలిగారు. ఒంగోలు ఎంపీగా గతంలో గెలిచిన సుబ్బారెడ్డికి ఇప్పుడు సీటు పై… Read More
భారత్ పాక్ల మధ్య యుద్ధ మేఘాలు: ఒకటై పోరాడతాం..ఒకటై గెలుస్తామన్న ప్రధాని మోడీఢిల్లీ: భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. బుధవారం భారత గగనతలంలోకి వచ్చిన పాక్ యుద్ధ విమానాలు భారత్కు చెందిన రెండు యుద్ధ విమానాలను … Read More
యడ్యూరప్ప సంచలనం .. సర్జికల్ స్ట్రైక్ తో కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతాలో 22 స్థానాలుకర్ణాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్త చర్చకు కారణం అవుతున్నాయి. పాకిస్తాన్ లో … Read More
పాక్పై పెరుగుతున్న ఒత్తిడి: మసూద్ అజార్ను బ్లాక్లిస్టులో చేర్చాలంటూ యూఎన్కు అమెరికాజైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడులు, ఆ తర్వాత ప్రతీకార చర్యలకు భారత్ దిగడం..ఆ మరుసటి రోజు పాక్ భారత గగనతలంలోకి రావడం.. అనంతరం భారత వింగ్ కమాండర్ ప… Read More
0 comments:
Post a Comment