న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా 19 రోజుల రెండోదశ లాక్డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలు స్వీయ గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ప్రయాణ సాధనాలేవీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కడివారు అక్కడే తలదాచుకుంటున్నారు. 21 రోజుల తొలిదశ ముగిసిన తరువాత లాక్డౌన్ ఎత్తేస్తారని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది. మెజారిటీ ప్రజలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yuelzv
ప్రయాణికులకు చేదువార్త: మే 3 తరువాతైనా రైళ్ల, విమానాలపై డౌట్: గడువు పెంపు దిశగా కేంద్రం
Related Posts:
అర్నబ్ గోస్వామి కేసులో ట్విస్ట్.. సుప్రీం ఊరట.. రేవంత్ రెడ్డి ఎంట్రీ.. కేసీఆర్ సర్కారుకూ నోటీసులు..వివాదాస్పద జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామికి సంబంధించిన కేసుల్లో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయి. పాల్ఘర్ మూకదాడి ఘటనపై మతవిద్వేషాలు రెచ్చగొట్టారనే ఆరోపణల… Read More
మహిళా హోంగార్డు బరితెగింపు..! ఏపీ సీఎం జగన్పై అసభ్యకర పోస్టులు..!!అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ కరో… Read More
విజయవాడలో ఎస్సైకి కరోనా - సిటీ పోలీసుల్లో టెన్షన్.. టెన్షన్...దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలకు రక్షణగా ఉంటున్న పోలీసు సిబ్బందికి సైతం ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రజ… Read More
భారత్లో మరోసారి విజృంభించనున్న కరోనా మహమ్మారి: శాస్త్రవేత్తల హెచ్చరిక, ఎప్పుడంటే?న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తిపై తాజాగా శాస్త్రవేత్తల అంచనా మరింత ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో విజృంభిస్తున్న కరోనావ… Read More
రంజాన్ వేళ.. ముస్లింలకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి..రంజాన్ మాసం మొదలు కావడంతో హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఇళ్ల ను… Read More
0 comments:
Post a Comment