Sunday, April 19, 2020

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: తెలంగాణతో పోటీ పడుతూ..!

అమరావతి: రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు వెలుగు చూశాయి. దీనితో ఆ జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aoSR4u

Related Posts:

0 comments:

Post a Comment