Tuesday, April 21, 2020

మే 3 తర్వాత దేశం ఎలా?: రైలు, విమాన ప్రయాణాలు, మాస్కులు తప్పనిసరి: ప్రభుత్వ ప్రణాళికలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. మొదటి లాక్‌డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగగా.. రెండో లాక్‌డౌన్‌ను మే 3 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, మే 3 తర్వాత పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0mBOW

Related Posts:

0 comments:

Post a Comment