న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గకపోవడంతో కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ను పొడిగించిన విషయం తెలిసిందే. మొదటి లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగగా.. రెండో లాక్డౌన్ను మే 3 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, మే 3 తర్వాత పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S0mBOW
మే 3 తర్వాత దేశం ఎలా?: రైలు, విమాన ప్రయాణాలు, మాస్కులు తప్పనిసరి: ప్రభుత్వ ప్రణాళికలు
Related Posts:
హెలికాప్టర్ రెక్కలు వేగం ఫ్యాన్ గాలికి ఇబ్బందేనా..! ఏపీలో పాల్ వర్సెస్ వైసీపి..!!అమరావతి/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయపార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా ఉదంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలం… Read More
నిరుద్యోగుల జాబితా బారెడు .. నిరుద్యోగ భృతి నిధుల కేటాయింపు మూరెడుతెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో నిరుద్యోగ భ… Read More
కన్నీటి గాథ: చివరి వీడియోను తన భార్యకు పంపించిన అమర జవానుజైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లలో … Read More
కశ్మీర్కు పంపుతాం జాగ్రత్త: రోడ్డు గొడవలో కశ్మీర్ జర్నలిస్టుపై యువత దాడిపూణే: పుల్వామా ఉగ్రదాడుల తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీలపై దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థు… Read More
జగన్ మీడియాకు జనసేన కౌంటర్: 'వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దాం'అమరావతి: ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా చూద్దామని జనసేనాని పవన్ కళ్యాణ… Read More
0 comments:
Post a Comment