జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఒక జవాను చివరిసారిగా ఓ వీడియో తన భార్యకు పంపాడు. ఆ వీడియోను ఆమె బయటపెట్టి కన్నీరుమున్నీరు అయ్యింది. పుల్వామా దాడుల్లో అమరులైన జవాన్లలో ఒకరు 76వ బెటాలియన్ హెడ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8HXZo
Saturday, February 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment