Saturday, February 23, 2019

కన్నీటి గాథ: చివరి వీడియోను తన భార్యకు పంపించిన అమర జవాను

జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్‌పీఎఫ్ జవాన్లలో ఒక జవాను చివరిసారిగా ఓ వీడియో తన భార్యకు పంపాడు. ఆ వీడియోను ఆమె బయటపెట్టి కన్నీరుమున్నీరు అయ్యింది. పుల్వామా దాడుల్లో అమరులైన జవాన్లలో ఒకరు 76వ బెటాలియన్ హెడ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8HXZo

Related Posts:

0 comments:

Post a Comment