Thursday, April 16, 2020

24 గంటల్లో 941 కేసులు, 37 మరణాలు: లాక్‌డౌన్ మరింత కఠినం: కేంద్రం

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో గత 24 గంటల్లో 941 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 37 కరోనా మరణాలు సంభవించాయని ఆయన వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.90 లక్షల మందికిపైగా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3coHzyF

Related Posts:

0 comments:

Post a Comment