Thursday, April 16, 2020

అయ్యా.. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్ధం చేసుకోండి : గోరంట్ల వ్యంగ్యం

ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనదైన శైలిలో స్పందించారు . కోర్టు తీర్పు కాపీని చదవకుండానే వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని గోరంట్ల పేర్కొన్నారు. మేధావులు కోర్టు తీర్పును కొంచెం చదివి అర్థం చేసుకోవాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలనుద్దేశించి పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VvTFzf

Related Posts:

0 comments:

Post a Comment